3, నవంబర్ 2012, శనివారం

yerrannaidu kannumutha

టిడిపీ సీనియోర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్ ఆక్సిడెంట్ లో మృతి చెందారు.శ్రీకాకుళం జిల్లా రనస్థలం మండలం దన్నాన పేట సమీపాన ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయన  అంత్యక్రియలు నిమ్మాడ లో జరిగాయి. చంద్రబాబు తో పాటు దేశం నేతలంతా హాజరై నివాళులు అర్పించారు, ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి