31, జనవరి 2013, గురువారం

sahakaram cngress ke

రాష్టం లో రైతులు తమ ఓటును కాంగ్రెస్ కే కట్టబెట్టారు. సహకార ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిక్యతను నిరూపించుకుంది.రెండో స్థానం లో టిడిపి ,మూడో స్థానం లో వై ఎస్ ఆర్ పార్టీ నిలిచింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి