22, మార్చి 2013, శుక్రవారం

cbi mundu ys atma

దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా చెప్పుకుంటూ ఆయన ప్రభుత్వ హయంలో చక్రం తిప్పిన కెవిపి రామచంద్రారావు ఎట్టకేలకు సిబిఐ ఎదుట హజరయ్యరు. విచారణ ఆరంబమైంది. ఆయన దొంగ అంటూ తెలంగాణా న్యాయవాదులు ఆందోళన చేప ట్టారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి