28, ఏప్రిల్ 2013, ఆదివారం

babu yatra mugimpu.. tarali vatchina janam

చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్ర విశాఖ లో ముగిసింది . విశాఖ పసుపు మయమైంది. దాడి వీరభద్రరావు ,తమ్మినేని సీతారాం ల మినహా దేశం నేతలంతా హాజరయ్యారు . బాబు కుటుంబ సబ్యులు సభలో పాల్గొన్నారు . సింహాచలం లో అప్పన్నకు పూజలు జరిపారు . ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ప్రారంభించారు . సభ తో జనసంద్ర మైంది . పాదయాత్ర కలసి వస్తుందని టిడిపి ఆసపడుతోంది . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి