17, జూన్ 2013, సోమవారం

chardam yatra kastalu

చార్ దమ్ యాత్ర వరద లతో ముంచెత్తింది . తెలుగు యాత్రికులకు కష్టాలు తప్పలెదు. గంగ,యమునా ,మందాకినీ,నదులకు వరదలు రావడం తో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి