23, ఆగస్టు 2013, శుక్రవారం

hpcl blast

Presentation1విశాఖలోని హెచ్‌ పీసీఎల్‌ లో ఈరోజు (శుక్రవారం) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించగా, దాదాపు 30మందికిపైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం వున్నారు. కాగా, హెచ్‌ పీసీఎల్‌ లో వరుసగా పేలుడులు జరుగుతుండడంతో స్థానికులు భయాంధోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి