20, ఆగస్టు 2013, మంగళవారం

samaikya udyamum kastalu

ఆంద్ర లో జనం  ఉద్యమాలతో కష్టాలు పడుతున్నారు . నిన్న తెలంగాణా ,నేడు సమైక్య ఆంద్ర కష్టాలు పడుతున్నారు . తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ప్రకటించిన తర్వాత సమైక్య ఉద్యముమ్ మొదలైంది . అప్పటి నుంచి జనం కస్టాలు పడుతున్నారు . పెరిగిన ధరలు సామాన్యులకు అప్పుల పాలు చేస్తూ చోద్యం చూస్తున్నారు . ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో దేవునికే ఎరుక . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి