12, మార్చి 2014, బుధవారం

naksals attack

చత్తీష్ ఘడ్ లో మావో యిస్ట్ లు తెగ బడ్డారు . 16మంది ని హత మార్చారు . సుకుమా జిల్లా జీరంగాద్ అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపి మందుపాతర పేల్చారు . ఎలక్షన్ నేపద్యంలో ఈ ఘటన జరిగింది . 2 వాహనాల ను తగులబెట్టారు .




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి