9, మార్చి 2014, ఆదివారం

vintha pelli

సాముహికం గా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది . నిరక్ష రాస్యులైన నువ్వలరేవు గ్రామస్తులు నిరూపిస్తున్నారు . ముడెల్ల కొకసారి జరిగే పెళ్ళిళ్ళు చూడ ముచ్చటగా ఉన్నాయి . పెళ్లి కొడుకు  అలంకరణ  వింత గా ఉంది . సాంప్రదాయ బద్దంగా సాగే ఈ పెళ్ళిళ్ళు గతం లో చిన్నారులే పెళ్లి కూతురుగా ముస్తాబై మండపానికి వత్చేవారు . ఇప్పుడు అలా కాదు . పెళ్లీడు పిల్లలే పెళ్లి కూతుళ్ళు . అయినా ఇంకా మార్పు రావాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి