21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

samaikya rastram mukkalaindi..

ఆంధ్ర రాష్ట్రం ముక్కలు అయ్యింది . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం లబించింది . సీమాంద్ర ,తెలంగాణా రాష్ట్రాలు ఏర్పాటు జరుగుతోంది . ఆంద్ర ఇక లేనట్టే . కిరణ్ ఆంద్ర చివరి ముఖ్యమంత్రి . బిల్ ను రాష్ట్రపతి ఆమోదం తరువాయి . ప్రాసెస్ ఇక మిగిలిఉంది . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి