21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

pawan ku teerika dorikindi..gabbarsingh2 radi

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ లాంచ్ అయ్యింది. శుక్రవారం ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం‌లో వేకువజామున నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ హాజరయ్యాడు. నిర్మాత శరత్ మరార్, దర్శకుడు సంపత్ నంది, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

జి.కె.మరార్ క్లాప్, ప్రకాష్ స్విచ్‌ఆన్, నాయవాది ప్రమోద్‌రెడ్డి ఫస్ట్‌షాట్‌ను డైరెక్ట్ చేశారు. ఈ మూవీ గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ కాదని కథ, మాటలు పవన్ పర్యవేక్షణలో మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు నిర్మాత శరత్ మరార్ చెప్పాడు.
 

    desam vypu mantrulu

    రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై అప్పుడే వేరే పార్టీలలో కర్చీఫ్‌లు వేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నేతలు మరో పార్టీల్లో జంప్ అయ్యారు. తాజాగా అదే బాట పడుతున్నారు కొంతమంది సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు. వచ్చే నెల 8వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు గంటా శ్రీనివాసరావు.
    ఈ అంశంపై ఆయన శుక్రవారం తన నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా టీడీపీ నేతలతో కీలక చర్చలు జరిపారు. చివరికి ఆయన తన సొంత పార్టీకే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. గంటా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు గత కొంతకాలం నుంచి మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈయనతో పాటు మరో నలుగైదుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. మరోవైపు...అదే పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలొస్తున్నాయి. తన కుమారుడు గల్లా జయదేవ్‌ను టీడీపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపేందుకు వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు గుంటూరు నగరంలో శుక్రవారం గల్లా జయదేవ్ భారీ కటౌట్లు వెలిశాయి. దీంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. మరో ముందడుగు పేరుతో నగరంలో ఆయన కటౌట్లు నిర్మించారు. ఈనెల 24 లేదా 27 తేదీలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. 
     

    antha kukkalu chimpina visthari gurinche...

    రాష్ట్ర విభజన అంశంతో గత కొంతకాలం ఆగమ్యగోచరంగా తయారైన రాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించడమా లేక రాష్ట్రపతి పాలనా విధించాలా అదీ కాకుండా వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసేసి, ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడమా? అనే అంశాలపై ఢిల్లీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించింది కేంద్రాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. ఈ విషయంపై ఏక్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలనకే న్యాయనిపుణులు అధికంగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో విభజన క్రమాన్ని పూర్తి చేసి... మూడు, నాలుగు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే సముచితంగా వుంటుందటున్నారు. కానీ, రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. అయితే.. శుక్రవారమే పార్లమెంటు నిరవధిక వాయిదా పడింది. దీంతో న్యాయపరమైన చిక్కలు ఎదుర్కునే అవకాశాలున్నాయి. అందుకే రాష్ట్రపతి పాలన ఆలోచనను పక్కన పెట్టినట్టు వాదన వినిపిస్తోంది.

    మరోవైపు... ఇప్పటికిప్పుడు సీమాంధ్రలో ఎన్నికలకు వెళితే... కాంగ్రెస్‌కు చావు దెబ్బ ఖాయమని ఆ ప్రాంత నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓ ఆరునెలలు ఆగితే అవకాశాలు మెరుగవుతాయని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. అలాగే విభజన అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళితే తెలంగాణ జిల్లాల్లో పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా 'అప్పాయింట్ డే' ప్రకటించి, రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి... అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం వుంది. ఇప్పటికే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రణబ్ ముఖర్జీ సంతకం కోసం పంపారు. మొత్తానికి... ఈ అంశంపై శనివారమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

    samaikya rastram mukkalaindi..

    ఆంధ్ర రాష్ట్రం ముక్కలు అయ్యింది . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం లబించింది . సీమాంద్ర ,తెలంగాణా రాష్ట్రాలు ఏర్పాటు జరుగుతోంది . ఆంద్ర ఇక లేనట్టే . కిరణ్ ఆంద్ర చివరి ముఖ్యమంత్రి . బిల్ ను రాష్ట్రపతి ఆమోదం తరువాయి . ప్రాసెస్ ఇక మిగిలిఉంది . 

    13, జనవరి 2014, సోమవారం

    women maoist sirisha mruthi


    The woman, who was in charge of dreaded Maoist Rama Krishna’s protection team, is dead. The CPI (Maoist)’s Malkangiri Division has acknowledged that Sirisha, originally Maddu Poorna, died during the December 31 late night encounter with security forces at Koraput’s Biriguda village under Boipariguda police limits.
    She was carrying a cash award of Rs 4 lakh on her head as announced by the Odisha Government.
    Sirisha’s body was taken away by the Maoists following the encounter and the security personnel were in dark about the status of casualties. However, a statement issued by Malkangiri unit’s secretary Poonam Chandra has brought to fore the fact about her death.
    A resident of Akupalli in Srikakulam district of Andhra Pradesh, she had joined the CPI (Maoist) in 2000. After years as a cadre, she rose through the ranks and was nominated as an area committee member before being drafted into the protection team of Rama Krishna, secretary of Andhra Odisha Border Special Zonal Committee of CPI (Maoist), also known as RK.
    “The protection team had eight members but Sirisha was the leader of the unit, such was her effectiveness and ability,” said sources in the Intelligence Wing of the State Police. Her knowledge of computers prompted the leaders to use her skills for preparing campaign and propaganda materials. She also edited a magazine for them.
    In fact, she received the inspiration to join the outlawed outfit from her mother who was also a member and died in an encounter in 1998.
    After losing Sirisha which was serious blow to the outfit, the CPI (Maoist) went berserk and has killed at least six persons in last one week in Malkangiri and Koraput districts.
    On Saturday itself, two villagers were killed in Bandhugam area. At least seven villagers too have  been abducted ever since.
    Acting on an intelligence input, the security forces had raided Biriguda village where about 100 Maoists were holed up on December 31. An exchange of fire ensued and the Maoists retreated having suffered injuries. RK was also there in the village.

    1, నవంబర్ 2013, శుక్రవారం

    annikalalu unnai

    Dharmana son’s sex scandal shakes VIPs

    Written by 
    Rate this item
    (0 votes)
    dharmana son sex scandalVIPs in Srikakulam district are scared after the alleged sex scandal involving several VIPs including minister Dharmana Prasada Rao’s son Ram Manohar Naidu surfaced. Sensation was created in the political circles when a gang of five members was arrested for filming the sexual activities of some prominent leaders and rich persons including those of Ram Manohar Naidu and black mailing them. The gang stunned every one by getting a sample video of a political leader released through their aides, even after their arrest. This sample video is a threat to other leaders including Ram Manohar Naidu, to bring them out or face the consequences, observers feel. With the release of this CD into the market, several leaders are spending sleepless nights say sources. Police arrested Sekhar, Jilani, Ravindra, Chandrasekhar alias Gabbar and Srinivasa Rao for blackmailing rich people in the district through sex tapes. It is learnt that Sekhar worked as the assistant of minister Dharmana’s son Ram Manohar Naidu. There are several charges against Sekhar and his henchmen. Opposition leaders have been persistently charging that it was the minister’s son that was behind the illegal activities of all these gang members. However, the musclemen who were groomed by the minister’s son now targeted him. Sekhar recently left the service of Ram Manohar Naidu and immediately trailed his guns at him. It is being alleged by news channels that the minister’s son had all the vices and Sekhar was the main supplier. While providing the young leader what he wanted, Sekhar secretly captured visuals of all his activities in his camera, said reports. It is learnt that Sekhar and his gang also captured the sensuous visuals of a star hotel owner and blackmailed him. Some media reports said they collected Rs. 3 lakhs from the hotelier and still released his CD, when he refused to keep paying. The blackmailers allegedly collected crores of rupees from several victims. However, when they kept asking for more, the victims went to the police. Acting swiftly, police arrested the five members. But even the police were stunned when a raunchy CD of a leader was released even after they pushed all the five behind the bars. Suspecting that there could be more members of the gang outside, police are searching for the rest. Now it is being suspected even the leaders are trying to hush up the case and pardon the blackmailers, so that their own secrets would be safe.

    dharmana putrudu nirvakam

    Dharmana son’s sex scandal shakes VIPs

    Written by 
    Rate this item
    (0 votes)
    dharmana son sex scandalVIPs in Srikakulam district are scared after the alleged sex scandal involving several VIPs including minister Dharmana Prasada Rao’s son Ram Manohar Naidu surfaced. Sensation was created in the political circles when a gang of five members was arrested for filming the sexual activities of some prominent leaders and rich persons including those of Ram Manohar Naidu and black mailing them. The gang stunned every one by getting a sample video of a political leader released through their aides, even after their arrest. This sample video is a threat to other leaders including Ram Manohar Naidu, to bring them out or face the consequences, observers feel. With the release of this CD into the market, several leaders are spending sleepless nights say sources. Police arrested Sekhar, Jilani, Ravindra, Chandrasekhar alias Gabbar and Srinivasa Rao for blackmailing rich people in the district through sex tapes. It is learnt that Sekhar worked as the assistant of minister Dharmana’s son Ram Manohar Naidu. There are several charges against Sekhar and his henchmen. Opposition leaders have been persistently charging that it was the minister’s son that was behind the illegal activities of all these gang members. However, the musclemen who were groomed by the minister’s son now targeted him. Sekhar recently left the service of Ram Manohar Naidu and immediately trailed his guns at him. It is being alleged by news channels that the minister’s son had all the vices and Sekhar was the main supplier. While providing the young leader what he wanted, Sekhar secretly captured visuals of all his activities in his camera, said reports. It is learnt that Sekhar and his gang also captured the sensuous visuals of a star hotel owner and blackmailed him. Some media reports said they collected Rs. 3 lakhs from the hotelier and still released his CD, when he refused to keep paying. The blackmailers allegedly collected crores of rupees from several victims. However, when they kept asking for more, the victims went to the police. Acting swiftly, police arrested the five members. But even the police were stunned when a raunchy CD of a leader was released even after they pushed all the five behind the bars. Suspecting that there could be more members of the gang outside, police are searching for the rest. Now it is being suspected even the leaders are trying to hush up the case and pardon the blackmailers, so that their own secrets would be safe.